Covid in Kerala: కేరళలో కరోనా వైరస్ ప్రభావం కంటిన్యూ అవుతూనే ఉన్నది. ఇవాళ కూడా కొత్తగా 16,671 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తిరువనంతపురం: కేరళకు చెందిన 84 ఏళ్ల తండమ్మ పప్పు అనే మహిళ.. 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకున్నది. రెండు సార్లూ ఆమె కోవీషీల్డ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎర్నాకుళం జిల్
తిరువనంతపురం: ఒక బావిలో పడిన ఏనుగును అటవీ శాఖ అధికారులు రక్షించారు. కేరళలోని ఎర్నాకుళంలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుట్టంపూజ ప్రాంతం సమీపంలోని బావిలో ఒక ఏనుగు పడిపోయింది. బయటకు రాలేక ఇబ్బంద
ఎర్నాకుళం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా కొనసాగుతున్నది. సామాన్య ప్రజలతోపాటు పలువురు రాజకీయ, సీనిరంగ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం మల�