శ్రీశైల మల్లన్న | శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రాజెక్టు క్రస్టుగేట్లు తెరవడం.. వారాంతపు సెలవు దినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా తరలివచ్చారు.
ఆచార్య చెన్నారెడ్డి | శ్రీశైల మహాక్షేత్రానికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తుశాస్త్ర పీఠాధిపతి ఆచార్య పెదారపు చెన్నారెడ్డి అందించిన సేవలు వెలకట్టలేనివని వక్తలు అన�
శ్రీశైల క్షేత్రం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లకు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు అర్చకులు అభిషేకం చేసి వార పూజలు చేశారు.
శ్రీశైలంలో షష్ఠి పూజలు | జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో గురువారం షష్ఠి తిథి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని సుబ్రహ్మణ్యస్వామికి పంచామృతాలతో
పరివార దేవతలకు విశేష పూజలు | భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ పరివార దేవతలకు శాస్తోక్తంగా పూజలు చేశారు. మంగళవారం ఉదయం కుమారస్వామికి అభిషేకాలు ప్రత్యేక పూజల�
శ్రీశైలం : కర్ఫ్యూ వేళల్లో చేయబడిన మార్పులను శ్రీశైల ఆలయ అధికారులు సవరించారు. జులై 1వ తేదీ నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనాలకు అనుమత
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే యాత్రికులతో పాటు దేవస్థాన సిబ్బందికి శుద్దమైన మంచినీరు అందించడంతోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతామని ఆలయ ఈవో కేఎస్ రామారావు అన్నారు. మంగళవారం క్షేత్ర పరిధ
శ్రీశైలం : ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తూ ప్రజల అకాల మరణాలకు కారణమైన కరోనా మహమ్మారి శాశ్వత నివారణ కాంక్షిస్తూ శ్రీశైలంలో చేపట్టిన మహా మృత్యుంజయ పాశుపత హోమం ముగిసినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపా�
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పు | రేపటి నుంచి శ్రీశైల ఆలయ దర్శనం వేళల్లో మార్పు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున�
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రంలో అమావాస్య ప్రత్యేక పూజలను శాస్తోక్తంగా అర్చక వేదపండితులచే నిర్వహించారు. అత్యంత శక్తివంతుడు, మహిమాన్వితుడైన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి బుధవారం ప్రదోషకాల సమయం�