శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో జరిగే అభిషేకంలో భకులు పాల్గొనే అవకాశాన్ని పరోక్ష సేవ ద్వారా కల్పిస్తున్నుట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. లోకకళ్యాణా�
శ్రీశైలం : ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తున్న కొవిడ్ మహమ్మారి పూర్తిగా నశించిపోయి అందరికీ ఆయురారోగ్యాలు కలుగాలని ఆశిస్తూ శ్రీశైల దేవస్థానంలో శీతలాదేవి ప్రత్యేక హోమాన్ని శనివారం నుండి ప్రారంభిస్తున్
అందరికీ వైద్యం అందేలా చూడాలి | శ్రీశైల దేవస్థానం సిబ్బందికి, స్థానికులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఈఓ కేఎస్ రామారావు వైద్య సిబ్బందికి సూచించారు.
శ్రీశైలంలో తగ్గిన భక్తుల రద్దీ | కొవిడ్ కారణంగా శ్రీశైలానికి వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే భక్తులను శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనానికి అనుమతిస్తున్నారు.
పరోక్ష సేవలను మరింత విస్తృతం చేస్తాం | శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట
మరింత కఠినతరం చేయాలి | కొవిడ్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా శ్రీశైల మహాక్షేత్రంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు సూచించారు.
రేపు కుంభోత్సవం | శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి శుక్రవారం శాస్త్రోక్తంగా కుంభోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేఎస్ రామారావు తెలిపారు.
శ్రీశైలం : కరోనా వైరస్ లక్షణాలు ప్రబలకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని భక్తులకు శ్రీశైల దేవస్థానం ఈఓ కేఎస్ రామారావు సూచించారు. రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరి�
శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు | శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్
శ్రీశైలంలో హైఅలర్ట్ | కొవిడ్ విజృంభణ నేపథ్యంలో శ్రీశైల క్షేత్రంలో హైఅలర్ట్ ప్రకటించామని ఈఓ కేఎస్రామారావు తెలిపారు. క్షేత్ర దర్శనార్థం వచ్చే భక్తులు అడుగడుగునా కొవిడ్ నిబంధనలు పాటించేలా చూస్తున్నామన�