Yadadri | యాదాద్రి ఆలయ ఈవో గీత తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆమె ఇవాళ రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్ర వరకు ఇంచార్జి ఈవోను నియమించే అవకాశం ఉంది.
Yadadri | రాష్ట్రంలో ప్రముఖ ఆలయమైన యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ
Yadadri Temple EO Geetha | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయ పునర్నిర్మాణంలో భాగం కావడం స్వామి అనుగ్రహం. ఈ సమయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిగా పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. స్వామికార్యాన్ని బాధ్యతతో నిర్వ
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ అనంతరమే స్వయంభువుల దర్శనాలు ఉంటాయని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ సమయంలో భక్తులకు అనుమతి ఉండదన్నారు. ఈ నెల 21న ఉదయం 9 గంటలకు అంకురార్పణతో యాగాలను ప్రారంభిస్తా
Governor Tamilisai | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకి జిల్లా కలెక్టర్
యాదాద్రి : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవములు మార్చి 4వ తేదీన ప్రారంభం కానున్నాయి. మార్చి 14 వరకు 11 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమ సిద్దాంతానుసారముగా, భగవద్రామాను�
Indrakaran reddy | మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం సంతోషంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు
జయంత్యుత్సవాలు| రాష్ట్రంలో ఆలయమైన యాదాద్రి పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ఆల
ఆలయ వేళల్లో మార్పు |
తెలంగాణ ప్రభుత్వం నేటి రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయనుంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి యాదాద్రి ఆలయ సమయంలో స్పల్ప మార్పులు చేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్: బ్రహ్మోత్సవాలలో భాగంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుడి తీరుకల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాలాలయంలోని మండపంలో ఉదయం 11.06 గంటలకు స్వామి, అమ్మ వార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి కల్య