పరిసరాల పరిశుభ్రతను ప్రజలు తప్పక పాటించాలని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని రామన్నగూడెంలో పారిశుధ్య కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
హైదరాబాద్ మహానగరం ప్రతిష్ఠ రోజురోజుకు మసకబారిపోతున్నది. ప్రపంచంలోనే అత్యంత చారిత్రక, గొప్ప నగరాల్లో ఒకటైన భాగ్యనగరం స్వచ్ఛతలో దిగజారిపోతున్నది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగ�
డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నగర వాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరాపార్కుల�
పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా బుధవారం జూబ్లీహిల్స్ సర్కిల్ లోటస్పాండ్లో మొక్కలు నాటారు.
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ శివబాలాజీరెడ్డి అన్నారు. మండలంలోని ఇందుగుల గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రోగాల బారిన పడిన బాధితులతో మాట్లాడా