జీహెచ్ఎంసీ పరిధిలో కులగణన సర్వే ఇష్టారీతిన కొనసాగుతున్నది. ఎక్కడాలేని విధంగా ఎన్యూమరేటర్లు పెన్సిల్తో డేటాను నింపుతూ, ఆపై పెన్నులతో డిక్లరేషన్ సంతకాలను తీసుకుంటున్నారని నగరవాసులు మండిపడుతున్నార�
మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘సర్వే’ జీహెచ్ఎంసీకి సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది.సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం తీవ్రంగా పడుతున్నది. ప్రభుత్వం గడిచిన ఆరు రోజ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నదని ప్రజలు వి�
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్న తీరు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐచ్ఛికం అని చెప్తూనే ఎన్యూమరేటర్లు దబాయించి వివరాలు సేకరిస�
సర్వే ఎందుకు సార్ చేస్తున్నారు.... దీంతో మాకు ఏమెస్తదంటూ ప్రజలు ఎన్యూమరేటర్లకు ప్రశ్నలు వేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే ఎన్యూమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న ప్
ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మందకొడిగా సాగుతున్నది. తొలి రోజు తరహాలోనే రెండో రోజూ ఆదివారం ఎన్యుమరేటర్లకు అడుగడుగునా ప్రభుత్వ వ్యతిరేకత, సర్వేలో శాస్త్రీయత, సమగ్రత, చిత్తశుద్ధి లోపించి�
‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’పై సర్వత్రా ఆందోళన నెలకొంటోంది. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లను ప్రజలు సవాలక్ష ప్రశ్నలు అడుగుతున్నారు. వారి సందేహాలు నివృత్తి చేయలేక క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లు తలలు పట్ట�
కులగణన పేరుతో సర్వేకు వెళ్లిన అధికారుల ముంగిట ప్రజలు తమ సమస్యలు ఏకరువుపెడుతున్నారు. తాము సమస్యలు వినడానికి రాలేదని ప్రభుత్వం చెప్పిన విధంగా సమాచారాన్ని సేకరించేందుకు వచ్చామని అధికారులు వివరించినప్పట
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు, ఎన్యుమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఆదివారం ఆమె సర్వేను జిల్లా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిల
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితారాంచంద్రన్ సూచించారు.