మావోయిస్టులకు బలమైన ప్రాంతాలుగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో, జార్ఖండ్లోని గుమ్లా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో �
విప్లవోద్యమంలో నేలరాలిన వెలిశాల వేగుచుక్క మృతదేహం నేడు స్వగ్రామంకు చేరుకోనున్నది. గణేశ్ మృతదేహం ఎప్పుడొస్తుందా.. అని కడసారి చూపుకోసం అభిమానులు, మిత్రులు, గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మిత్ర
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ఏపీ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లూరి సీతా�
వెలిశాలలో పొడిసిన ఎర్రపొద్దు మారేడుమిల్లిలో గూకింది. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో గాజర్ల కుటుంబ ఆఖరి చుక్క తెగిపడింది. మావోయిస్టు ఉద్యమానికి ఊపిరిపోసిన వెలిశాల నుంచి తుపాకీతోనే ప్రజలకు న్యాయం జరుగుత�
మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు మావోయిస్టు ప్రభావిత రాష్ర్టాలు కానీ సిద్ధంగా లేవని తెలుస్తున్నది. తాము శాంతి చర్చలకు సిద్ధమని, కేంద్రం ‘సీజ్ఫైర్' ప్రకటించాలని మావ�
చత్తీస్ ఘడ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చకుండా అడవిలోకి తీసుకవెళ్లి బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జ�
మనది ప్రజాస్వామ్య దేశమని గొప్పగా చెప్తుంటాం. ప్రజాస్వామిక హక్కులేమో గానీ ప్రాథమిక హక్కుల ఫలాలు కూడా అందుకోలేకపోతున్నాం. మన దేశంలో అలాంటి పాలన సాగుతున్నది. ఇప్పటికే నక్సలైట్ల పేరిట 18 వేల నుంచి 20 వేల మందిన�
మావోయిస్టులపై జరుపుతున్న ఎన్కౌంటర్లను తక్షణమే ఆపి, శాంతిచర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే మావోయిస్టులు శాంతి చర్చల కోస
ఏ నలుగుర్ని కదిలించినా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పైనే చర్చించుకుంటున్నారు. మండలంలోని వేముల్నర్వ గ్రామానికి చెందిన విజయలక్ష్మి అలియాస్ భూమిక(40) ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిందన్న వా�
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ -నారాయణ్పూర్ జిల్లాల సరిహద్దుల్లో మాడ్ ఏరియా కమిటీ మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. శనివారం జరిగిన ఈ పోరులో 8 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తున్నది. బీజాపూర్ జిల్లా గంగలూరు-కోర�
ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతం లో కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్'ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులతోపాటు పలువురు మేధావులు డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఎన్కౌంట�
ప్రజాస్వామ్యం, ప్రజాహక్కుల పునరుద్ధరణే మా 7వ గ్యారెంటీ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఏడాది పాలనలో 14 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల ఘటనల్లో మృతి చెందినట్టు అధికారికంగా వెల్లడించింది.