ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర పోరులో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఛత్తీస్
ప్రధాని మోదీ పర్యటన వేళ జమ్ము కశ్మీర్లో వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. బారాముల్లా, కిష్ట్వర్ జిల్లాల్లో మూడు చోట్ల జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్గాం జిల్లాలో గురువారం రాత్రి నుంచి జరిగిన 18 గంటల ఎదురుకాల్పుల్లో ఐదుగురు, రాజౌరి జిల్లాలో ఒక ఉగ్రవాద�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్, పుల్వామా జిల్లాల్లో శనివారం ఈ ఘటనలు జరిగాయి. షోపియాన్లో హతమైన ఉగ్రవాదులు లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన�