జమ్ముకశ్మీర్లోని కుప్వారా (Kupwara) జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. కుప్వారా జిల్లాలోని వాస్తవాధీన రేఖ (LoC) సమీపంలో ఉన్న జుమాగండ్లో (Jumagund) భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగుర�
చత్తీస్ఘఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం ఉదయం నక్సల్స్కు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూడాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇటీవల మణిపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 40 మంది మిలిటెంట్లను మట్టుబెట్టడం బూటకమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయ. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన అల్లర్లను అణచివేసే క్రమంలో జరిగిన ఎన్కౌం�
Encounter | ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్ర
Encounter | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో శుక్రవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారని సమాచారం. మావోయిస్టు మృతిని పోలీసులు ధ్రువీకరించారు.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�
జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) భద్రతా బలగాలు లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. బారాముల్లా జిల్లాలోని కుంజర్ (Kunzer) ప్రాంతంలో ఉగ్రవాదులు (Terrorists) ఉన్నారనే నిఘావర్గాల సమాచారం మే
Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఎదురుకాల్పుల్లో ముగ్గురు హతమైనట్లు సమాచారం. గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరే�
మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) బాలాఘాట్ (Balaghat) జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్(Encounter) ఇద్దరు మహిళా మావోయిస్టులు (Maoists) మరణించారు.
UP Encounter: గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మాద్ను ఎన్కౌంటర్ చేశారు. ఝాన్సీలో జరిగిన ఎదురుకాల్పుల్లో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో అసద్పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసు