మున్సిపాలిటీలో గ్రామాలు విలీనమైతే తమ దశ మారుతుందనుకుంటే అయిదు నెలలుగా చిరుద్యోగులకు కనీస వేతనాలు కరువయ్యాయని కార్మికులు వాపోతున్నారు. మరోవైపు పేరుకే విలీనమైనా పంచాయతీరాజ్ ఉద్యోగులను మున్సిపల్ పరి�
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడానికీ కార్పొరేషన్ మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి రూ.400 కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నదని అధికారులు �
పట్టణ పేదరిక నిర్మూలన పథకం(మెప్మా) ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. 9 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, సర్కారు బిల్లులు చెల్లించడం లేదని, పైరవీలు చేసుకున్నవాళ్లకే నిధులు విడుదల చేస్తున్నదని మం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కొత్తగా ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు అందించిన విషయం విధితమే. జిల్లాలో దాదాపు 150 మంది వరకు నూతన ఉపాధ్యాయులుగా విధుల్లో చ�
రెండు నెలల నుంచి జీతాలు రాక గడ్డుకాలం ఎల్లదీస్తున్నామని ఆశ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లిలో కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరస�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలోఉద్యోగులకు ఫస్ట్ తారీఖునాడే జీతాలు ఇస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్పుకుంటూ వచ్చారు.
మంత్రి ఎర్రబెల్లి | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన�