మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు నుంచి కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నది. అదే ‘ఈకేవైసీ రూల్'. ఈ నిబంధన ప్రకారం.. ఉపాధి కూలీలు తమ పని ప్రదేశ
అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరికీ 100 రోజు ల్లో ఉచితంగా సోలార్ పంపుసెట్లను అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఇంది ర సౌర గిరి జల వికాస పథకం గిరిజనులకు వరంలాంటిదని చెప్పారు.
మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు. మధ్యలో వాగుల
కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతితో దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) నేడు కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నదని మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి ఆవేదన వ్యక్తంచేశార
Nregs | దారిద్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, నిర్వీర్యం చేసే పరంపర జిల్లాలో కొనసాగుతున్నది. ఇప్పటికే ఏటేటా ఈ పథకంలో భాగంగా చేపట్టాల�
ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. గొప్పలు చెప్పుకొనేందుకే కూలీల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్మ
ఉపాధి కూలీకి చెందిన డబ్బులు సొంతానికి వాడుకున్నాడని ఫీల్డ్ అసిస్టెంట్ బసవయ్యను గ్రామస్తులు ఆదివారం నిలదీశారు. బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామంలోని ఉపాధి కూలీ అనిల్కు చెందిన పోస్టాఫీస్ ఖాతా నుంచి �
పల్లెల్లో వలసలను నివారించి స్థానికంగా పనులు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం. ఈ పథకం కింద పనులు జరిగే ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు ప�
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల ఎంపిక ప్రహసనంగా మారింది. జిల్లాలో లక్షలాది మంది అర్హులున్నా కేవలం 14,284 మందే అర్హులం టూ అధికారులు జాబితా విడుదల చేయడంపై ఉపాధి హామీ కూలీలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రక
మండలకేంద్రంలోని పోస్టాఫీస్ వద్ద ఉపాధి కూలీలు బుధవారం ఎండలో బా రులుదీరారు. ఇది చూసిన మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ వారి వద్దకు వెళ్లి ఎందుకు ఇక్కడ నిలబడ్డారని ప్రశ్నించారు. స్పందించిన ఉపాధి కూలీలు.. ‘సార