Road accident | ఏపీలోని ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Andhra Pradesh - Diwali | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తి దీపావళి పటాకులు విక్రయించడానికి ‘ఉల్లిగడ్డ’ బాంబులతో మోటారు సైకిల్ పై వెళుతుండగా ఒక దేవాలయం వద్ద గుంతలో పడినప్పుడు ఆ ఉల్లిగడ్డ బాంబులు పేలి
AP News | ఏపీలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాగు ప్రవాహ వేగాన్ని గమనించకుండా కారును ముందుకు వెళ్లిన ఓ కుటుంబం వాగులో చిక్కుకుంది.
Tragedy | ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం జల్లేరు వాగు లో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటమునిగి ముగ్గురు మృతి చెందారు.
Atrocious | ఏపీలోని ఏలూరు (Eluru) జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై, అడ్డువచ్చిన మరో నలుగురిపై కత్తితో దాడి చేసి బీభత్సం సృష్టించాడు.
Road Accident | వంతెనపై నుంచి ఆటో బోల్తాపడిన సంఘటనలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో చోటు చేసుకున్నది. కుక్కునూరు మండలం వేలేరు వంతెనపై నుంచి ఆటో ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి�
మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.