సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్)ను ఎలాన్ మస్క్ దివాలా దిశగా నడుపుతున్నట్లు ప్రముఖ న్యూస్ నెట్వర్క్ జోస్యం చెప్పింది. 44 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని ఆయన సొంతం చేసుకున్నారని తెలిపింది. దీనిలో ద
అణ్వాయుధ దేశమైన ఉత్తర కొరియా నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దక్షిణ కొరియా అప్రమత్తమవుతున్నది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా కిమ్ కిగ్డమ్ చర్య�
గ్రోక్ ఏఐ ఈ వారంలో లాంఛ్ కానుంది. ట్విట్టర్ అధిపతి ఎలన్ మస్క్ గ్రోక్ ఏఐ రాసిన కవితను షేర్ చేశారు. ఈ కవిత అంతా ప్రేమను పంచడం చుట్టూ సాగుతుంది. గ్రోక్ ఏఐని మస్క్ (Elon Musk) సారధ్యంలోని ఎక్స్ఏఐ టీం లాంఛ్ �
Tesla | భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది. రూ.16,600 కోట్ల పెట్టుబడితో దేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి టెస్లా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రెండేండ్ల పా�
Tesla | ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్లు ‘టెస్లా’ వచ్చే ఏడాది నుంచి భారత్ మార్కెట్లో దిగుమతి చేయనున్నారు. తొలుత భారత్ లోనే తయారు చేయాలని షరతు విధించిన కేంద్రం.. తాజాగా రెండేండ్ల గడువు పెట్టినట్లు తెల�
Elon Musk-X | ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. ‘ఎక్స్’లో యూదులకు వ్యతిరేకంగా వచ్చిన పోస్టులకు ఎలన్ మస్క్ మద్దతు పలికినందుకు నిరసనగా ఎక్స్’కు యాడ్స్ నిలిపేస్తున్నట్లు ఆపిల్, వాల్ డిస్నీ తదితర సంస్థల�
Elon Musk | కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal)కు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) క్షమాపణలు (apologises) చెప్పారు.