విశ్వ మహమ్మారిగా మారిన కరోనా సృష్టించిన బీభత్సం ఇంతా అంతా కాదు. 70 కోట్ల పైచిలుకు మంది వైరస్ బారిన పడితే అందులో ఏడు లక్షల మంది కన్నా ఎక్కువే ప్రాణాలు విడిచారు. సకల వ్యవస్థలు స్తంభించిపోయాయి.
లో మేడమ్.. ఎలా ఉన్నారు?’అడిగింది యాంకరమ్మ.‘బాగున్నాను’ బదులిచ్చింది ఓ నటి! ‘సినిమాలకు కొంత దూరమయ్యాక.. బాగున్నట్టున్నారు?!’ అని వ్యంగ్యంగా ప్రశ్నించానని అనుకుంది యాంకర్.
ఎలక్ట్రానిక్ మీడియా, లోకల్ కేబుల్, సోషల్ మీడియా ఇతర ఆన్లైన్ మాధ్యమాల్లో ప్రకటనలకు తప్పనిసరిగా ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. జీహె�
తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతి ప్రస్థానంపై కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కంటెంట్కు ప్రీ-మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.
నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా నుంచి కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట వరకు రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న బ�
విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలోనే ప్రశ్నాపత్రాన్ని ఏదోరకంగా బయటకు తెచ్చి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టించడంలో ఆంతర్యమేమిటనే విషయాన్ని విజ్ఞులందరూ గ్రహించాలి.
ఈ సృష్టిలో సర్వకాల సర్వావస్థలయందు అనువైన వర్షం అందరికీ మోదమే. అలాంటి వర్షం కురిసింది. ఆ వర్షం రాకతో భూమి స్నిగ్ధయైనది. వన భూములు మరకత శ్యామములై మురిసినవి. నదులు హొయలు పోతూ నానావిధాలుగా పరుగులు తీసి ఆనంద త�
క్షేత్రస్థాయిలో ఉద్యమశక్తులను సమన్వయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తప్పదనే సంకేతాలను కేంద్రానికి ఇవ్వడంలో రాజీలేని పోరాటం చేసినం. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించే దాకా తెలంగాణ జర్నలిస్టులమైన మనం ఉద్య�
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 6,509.56 కోట్లు ప్రకటనల కోసం వెచ్చించిం ది.
న్యూఢిల్లీ, జూలై 29: ప్రధాని మోదీ తన ప్రభుత్వానికి సంబంధించి ప్రచారం చేసుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. గత ఐదేండ్లలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రకటనల కోసం రూ.3,339.49 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర సమా
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాల�