కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందంటూ విద్యుత్ ఆర్జిజన్ కార్మికుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు. విద్యుత్ సి�
సమయమనేదే లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు పని చేసే నిరంతర శ్రామికులు విద్యుత్ కార్మికులు అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో సమ్మె కొనసాగిస్తున్న �
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో ర
తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విద్యుత్ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు విధులు బహిష్కరి�
ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు కీలకమైన సేవలు అందిస్తున్న విద్యుత్ కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని, అలాంటి వారిని రేవంత్ సర్కార్ విస్మరించడం సరికాదని బీఆర్ఎస్ నల్లగొ�
విద్యుత్ కార్మికుల పట్ల జెన్కో, ఎన్పీడీసీఎల్ సంస్థలు వివక్ష చూపుతున్నాయి. అపరిష్కృత సమస్యలను పట్టించుకో కపోవ డంతో కార్మికులకు ఆర్థిక నష్టం కలుగుతున్నది. దీంతో సమ్మె బాట పట్టిన ఆర్టిజన్ కార్మికులు, �
రాష్ట్రంలోని 23 వేల మంది విద్యుత్ కార్మికులను పర్మినెంట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ దుద్
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు కదం తొక్కారు. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ఆర్టిజన్లు మంగళవారం ఉదయం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్
రాష్ట్రంలో విద్యుత్తు కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. ట్రాన్స్కో, జెన్కో, దక్షిణ డిస్కమ్, ఉత్తర డిస్కమ్ కంపెనీల పరిధిలోని 20 వేల మంది కార్మికులు సమ్మెకు దిగనున్నారు. విద్యుత్తు, ఆర్టిజన్, అన్మ్యా
‘మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడమే లేదు. మా కోర్కెలను తీర్చే వరకూ పోరుబాట ఆపేది లేదు. ఉద్యమబాటలో భాగంగా ఏప్రిల్ తొలివారంలో నిరవధిక సమ్మెకు వెళ్తాం.
వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి, అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి అన్
గ్రామాల్లో పొద్దున ఊరు నిద్ర లేవక ముందే పంచాయతీ సిబ్బంది విధులు మొదలవుతాయి. రోడ్లు, మురుగు కాలువలు శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు, తాగు నీటిని సరఫరా చేసే పంప్ ఆపరేటర్లు, పన్నుల వసూళ్లకు బయలుదేరే కారోబ�
వచ్చే వేసవిలో దాదాపు 5వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావొచ్చని, వినియోగం 1.10 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని టిజిఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖి తెలిపారు. వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అన�
విద్యుత్ ఉద్యోగ సంఘాల కోసం నిర్మించిన భవనం చెప్పుకొని మురువా....చూసుకొని ఏడువ అన్న చందంగా మారింది. నిర్మాణం పూర్తయినా భవనాన్ని సదరు సంఘాలకు కేటాయించడంలో అధికారులపై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. తమ అనుబంధ �