విద్యుత్తు చార్జీలు పెంచుతామంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈఆర్సీలో ఎండగట్టి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలిచిన కేటీఆర్కు రుణపడి ఉంటామని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాజన్న సిరిసిల్ల జిల్�
గృహజ్యోతి పథకం ద్వారా విద్యుత్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు అధికారులు షాక్ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిందని, తర్వాత చూద్దామని ఓ సారి, ఆన్లైన్లో తప్పుగా నమోదు చేశారని, ప్రభుత్వం ఇ
‘బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ లాంటి వస్త్ర ఉత్పత్తులు, కేసీఆర్ కిట్ బట్టల తయారీ, ఆర్వీఎం బట్టల తయారీ ఆర్డర్లు అధిక శాతం సిరిసిల్లకే ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలి.
విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలో సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి స�
ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురై కూలిపోయిన కులవృత్తులకు, ఆర్థికంగా చితికిపోయిన సేవావృత్తులకు అండగా నిలిచి పునరుజ్జీవం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో కులవృత్తులకు సరైన ఆదరణ లేక జీవనం కష్టకాలంగా సా�
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, మిషన్ భగీరథ, జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.875 కోట్లు విడుదల చేసింది.