జనగామ (Jangaon) జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందారు. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాచుపల్లి కోటయ్య (44).
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు... విద్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయి. రెండు, మూడు రోజుల వ్యవధిలోనే రెండు సంఘటనల్లో ముగ్గురు విద్యుత్ఘాతానికి గురై మృతి చెందారు.
సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్మ్యాన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 1410 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో 1343 పోస్టులు పురుషులకు, 67 పోస్టులు మహిళలకు కేటాయి
నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్సీ) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ట్రైనీ అప్రెంటిస్| ప్రభుత్వరంగ సంస్థ అయిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీఎల్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు �
విద్యుత్తు సంస్థల్లో 6,305 మందికి వైరస్ రెండో వేవ్లోనే 67 మంది మరణం మొత్తం 113 మంది ఉద్యోగుల మృతి హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): కరెంటోళ్లను కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్రంట్లైన్ వారియర్లుగా విద్యుత్