Muncipal Elections | ఏపీలోని ఈనెల 3న జరుగనున్న పలు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి వైసీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. అధికార పార్టీక�
తప్పిదాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి ఆదేశించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్�
మరో అయిదారు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశా రు. రాష్ట్రపత
Arun Goyal | కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వ�
CEC Appointment Bill | ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
Arun Goyal | మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు భారత్, చైనాలకు కీలకంగా మారాయి. అయితే, మాల్దీవుల ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం అ�
ADR | ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గోయల్ నియామకం ఏకపక్షంగా జరిగిందని, ఎన్నికల సంఘం సంస్థాగత సమగ్రతను, స�
యువతీ యువకులు స్వచ్ఛందంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో వీడియో కాన్�
ఖమ్మం: ఓటర్ల సవరణ ప్రక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�