ఖమ్మం: ఓటర్ల సవరణ ప్రక్రియను డిశంబరు 20 వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక గోయల్ సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫ�
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనూప్చంద్ర పాండేను ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మ�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�