తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు డిమాండ్ చే�
భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి భగ్గుమన్నది. మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడటంపై రెండో రోజు ఆదివారం రాష్ట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్లుగా నిందలను మో పుతున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ ఏర్పాటును
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
తమ ఆస్తులను కాపాడేందుకు షర్మిల బీజేపీకి అమ్ముడుపోయి ముఖ్యమంత్రి కేసీఆర్పై పదేపదే విమర్శలు చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. సీఎం కేసీఆర్పై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు చేసిన విమ
నోట్ల కట్టలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కుట్రలను తెలంగాణ బిడ్డలు పటాపంచలు చేశారు. బీజేపీ పెద్దలు గద్దల్లా మారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బరితెగించడంపై మండిపడుతున్నారు.
చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణ దిష్టిబొమ్�
యువకుడి కిడ్నాప్ కేసులో అరెస్టయిన గడ్డిఅన్నారం బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్మహేశ్వర్రెడ్డి దిష్టిబొమ్మను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. కార్పొరేటర్గా సామాజిక సేవలు కాకుండా గూండాగిరీతో అవిన�
తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం చిత్రపటాలకు రాఖీలు కట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మహిళలు, వృద్ధులు, చిన
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు ఆందోళనకు దిగారు
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర