ముస్లిం మైనార్టీ పిల్లల కోసం పహాడీషరీఫ్లో ఐటీ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నామని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి మ�
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. చివరి రోజు శుక్రవారం నామినేషన్ల జాతర సాగింది. ఇబ్రహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ల అసెంబ్లీ స్థానాలకు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజ�
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనల�
వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున సావిత్రీబాయి ఫూలే జయంతి రోజు ఉత్తమ ఉపాధ్యాయినులను సత్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సామాజిక విప్లవకారిణి, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్య
నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, శాలువాల స్థానంలో నోట్పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఇవ్వాలన్న విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి పిలుపునకు విశేష స్పందన లభించింది.
చిన్నాచితకా ఉద్యోగాలు కాకుండా.. కంపెనీలు స్థాపించి పది మందికి ఉపాధి కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) ఐ�
ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఎన్నారైలు ప్రభుత్వ బడులను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు జడ్పీ ఉన్నత పా
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కే. తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్�
Sabita Indrareddy | తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డుప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని తన కాన్వాయ్లోని పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.