కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్ చేయడమే పెద్ద నేరమైంది. ప్రజా సమస్యలను తమ చానల్ ద్వారా ప్రసారం చేయడమే కాంగ్రెస్ సర్కారుకు కంటగింపుగా మారిం ది.
పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది.
మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనల మీడియా కవరేజిపై సీఎం బీరేన్ సింగ్ చేసిన ప్రకటనలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. దీనికి సంబంధించి గిల్డ్ అధ్యక్షుడు, మరో ముగ్గ�
బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిన విధానంలోనే పలు అవకతవకలున్నాయి. ప్రజా సంప్రదింపుల ప్రక్రియలో పారదర్శకత, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో ఇవి జరిగాయి.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా సీమా ముస్తాఫా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె ‘ది సిటిజన్' ఎడిటర్గా పనిచేస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా ‘ది కారవాన్' ఎడిటర్ అనంత్నాథ్
ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఇటీవల విడుదల చేసిన సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ కొత్త మార్గదర్శకాలపై ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ తీవ్ర అభ్యం�
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్కు చెందిన పెగాసస్ స్పైవేర్తో దేశంలోని జర్నలిస్టులు, రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ఇటీవల ఓ మీడియా కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంప