ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం కచ్చితంగా కక్ష సాధింపు చర్యేనని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కడెం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
దేశంలో మోదీ అవినీతి పాలనను కేసీఆర్ ప్రశ్నిస్తున్నందునే ఆయన్ను ఢీకొనే సత్తా లేక వారి కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఈడీ నోటీసుల పేరిట వేధిస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మండిపడ్డారు.
మహిళా దినోత్సవం రోజే ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యేనని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ప్రపంచమంతా మహిళా దినోత్సవ వేడుకలు
బెదిరించడం, వేధించడం, కేసుల్లో ఇరికించడం.. బీజేపీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలని కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా భయపడబోమని స్పష్టంచ�
రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గాల పరాకాష్టకు ఇది నిదర్శనం’ అని రాష్ట్ర విద్యుత్తుశాఖ మం త్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోద�