Huzurabad | హుజూరాబాద్ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చే�
సర్పంచ్ కాకున్నా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కేసీఆర్ అలాంటి వ్యక్తిపైనే అనుచిత వ్యాఖ్యలా? ఈటలకు పదవులే తప్ప ప్రజలు అవసరం లేదు రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందో చెప్పి ఓటు అడగాలి రాజేందర్పై మండిపడ్డ మంత�
ప్రవీణ్యాదవ్ మరణానికి కారకుడు ఆయనే పార్టీ కార్యకర్త అయినా పట్టించుకోలేదు.. కనీసం పరామర్శించలేదు.. పైసా ఇవ్వలేదు ఆదుకున్నానని చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే వారధి సంస్థ ప్రవీణ్కు ఉద్యోగం ఇచ్చింది తప్పు �
నా కొడుకును పొట్టన పెట్టుకున్నవ్ జవాబు చెప్పకుండా జారుకున్న ఈటల బయట పడుతున్న బీజేపీ నేత అకృత్యాలు కరీంనగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హుజూరాబాద్ : ఓ తల్లి కడుపు మండింది. బీజేపీ నేత ఈటలపై �
ఇచ్చిన మాటకు కట్టుబడతాం: మంత్రి కొప్పులజమ్మికుంట, సెప్టెంబర్11: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్తో ఒరిగేదేం లేదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏడేండ్లు మంత్రిగా పనిచేసి ప్రజాసంక్షేమం, అ�
సానుభూతి కోసం డ్రామాలు ప్రైవేటు టీచర్లకు ఇండ్లు కట్టిస్తాం పని చేసే ప్రభుత్వానికి పట్టంగట్టండి ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు హుజూరాబాద్/జమ్మికుంట, సెప్టెంబర్ 5: సానుభూతి కోసం ఈటల రాజేందర్ డ్రామా�
అభివృద్ధిపై ప్రశ్నిస్తే తిడ్తరా? ఇదెక్కడి న్యాయం ఈటలా? హుజూరాబాద్ అభివృద్ధికి నేనే జిమ్మేదారు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హుజూరాబాద్, సెప్టెంబర్ 4: ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేస
బీజేపీ నేత ఈటలపై మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజంహైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తప్పుడు ఆలోచనలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి శ్రీనివాస్�
హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్ లోని టీఆర్�
రంగులు మార్చుకొన్న ప్రచార రథం దళితబంధు రాదంటూ తప్పుడు ప్రచారం సున్నితాంశాలను రెచ్చగొట్టిన ఈటల అనుచరులు అడ్డుకున్న శంభునిపల్లి దళిత కుటుంబాలు కార్లను, ప్రచార రథాన్ని తిప్పికొట్టిన ప్రజలు దళితుల్లో చి�
– విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఈ రోజు కమలాపూర్లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉపఎన్నిక మాట