ఏడాది కాలంలో ఈగల్ ఫోర్స్ వివిధ రాష్ర్టాల సరిహద్దుల్లో ప్రత్యేక దాడులు నిర్వహించి దాదాపు ఏడు టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఈగల్ ఫోర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. గిరిధర్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని ఓ కోళ్ల ఫారంలో అద్దెకు తీసుకొని కల్తీ కల్లులో కలిపే క్లోరోహైడ్రేడ్ (సీహెచ్-ఆల్పాజోలం) తయారీ యూనిట్లపై జరిగిన దాడి వెనుక అసలు నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతుందని ప్�
ఒడిశా నుంచి హైదరాబాద్కు ప్రైవే ట్ ట్రావెల్స్లో అక్రమంగా తరలిస్తున్న 41.01 కిలోల గంజాయిని ఈగల్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసింది.
రాష్ట్రంలో మావోయిస్టుల వ్యవస్థ లేకుండా మట్టుపెట్టామని, ప్రస్తుతానికి మాదక ద్రవ్యాల రవాణా, నిరోధించడంపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. మణుగూరు పోలీస్స్టేషన్ నూతన భవనా�
తెలంగాణలో ఈగల్ఫోర్స్ మరొక భారీ ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతోపాటు మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ఒకేసారి సోదాలు నిర్వహించి డ్రగ్స్,
థాయ్లాండ్ నుంచి హైడ్రోపోనిక్ గంజాయి (ఓషన్ గాంజా)ని రహస్యంగా ఇండియాకు అక్రమంగా రవాణా చేస్తున్న సిండికేట్ను తెలంగాణ ఈగల్ ఫోర్స్ అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు. మొత్తం 40 మందిని గ�
మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయని, యువత వీటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమ రాణి పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్త