గ్రేటర్ పౌరులపై జరిమానాల భారం మోపేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది. స్వచ్ఛ కార్యక్రమాల అమలు ముసుగులో ఏ చిన్న ఉల్లంఘన జరిగిన పెనాల్టీలు వేసి ఖజానాను నింపుకునే పనిలో నిమగ్నమైంది.
E-Challans | టోల్ ప్లాజాల వద్ద వారం రోజుల్లో సుమారు పది కోట్ల ఈ-చలాన్లు జారీ చేశారు. మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు భారీగా జరిమానాలు విధించారు. ఈ-చలాన్ల జారీ కోసం టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఈ-డిటెక
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది.
..బాబోయ్ వేలకు వేలు ఎలా చలానాలు కట్టాలా.. అని ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి వాహనదారుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ట్రాఫిక్ నిబంధనల ఉ ల్లంఘనకుగానూ పెండింగ్ చలానాలు సు�
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించినా మారడం లేదు కొందరు ప్రబుద్ధులు. ‘ఈ-చలాన్ల’ రూపంలో జరిమానాలు విధించినా పట్టించుకోవడం లేదు. రూల్స్ బ్రేక్ చేస్తూ ఇతర వాహనదారులు, ప్రజలను ప్రమాదాలకు గుర�
బెంగళూరుకు చెందిన రమేశ్ ఫోన్కు తన వాహనానికి చలాన్ విధించినట్టు సందేశం వచ్చింది. ఆయన దాన్ని ఓపెన్ చేసి లింక్పై క్లిక్ చేయగా.. క్షణాల్లోనే బ్యాంకు అకౌంట్ నుంచి లక్షల్లో నగదు కట్ అయినట్టు ఆయనకు సంద�
Cyber crime | సైబర్ చీటర్స్ జనాలను దోచుకునేందుకు ఎప్పటికప్పుడు తమ రూటు మార్చుకుంటున్నారు. సందర్భాలను బట్టి కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మధ్య ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన ఈ-చలాన్ల పేరిట కొత్త
నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల పెండింగ్ చలాన్లకు రాయితీతో ఈ నెల 31 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో వాహనదారులు చలా న్లు కట్టేందుకు మీ-సేవల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ-చలానా బకాయిలు భారీగా పేరుకు
వాహనాల జరిమానాలపై రాయితీ ప్రకటించిన ప్రభుత్వం వినియోగించుకుంటున్న ఉమ్మడి జిల్లావాసులు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రూ.51 కోట్ల పెండింగ్ చలాన్లు ఇప్పటివరకు రూ.6.40 కోట్ల చెల్లింపులు పూర్తి ఈ నెలాఖరు వరక
కేసులు, చలాన్లు ఉంటే తుక్కుగా మార్చబోరు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ముసాయిదా నోటిఫికేషన్ న్యూఢిల్లీ, మార్చి 12: వాహన తుక్కు కేంద్రాల్లో(ఆర్వీఎస్ఎఫ్) పాత వాహనాలను తుక్కుగా మార్చడానికి అనుసరించాల్సిన విధా�
హైదరాబాద్ : వాహనదారులకు పోలీస్శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు తెలంగాణవ్యాప్తంగా పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. మార్చి ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల పా�
హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త. పెండింగ్ చలాన్లను రాయితీ ఇచ్చేందుకు కరసత్తులు చేస్తున్నది. ఇందులో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి 30 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు సమాచారం. కార్లు, బైక్లు, ఆటోలు,