దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజులపాటు భక్తిశ్రద్ధల తో దుర్గామాతను పూజించి దశమి రోజు ద సరా పండుగను జరుపుకొంటారు. వికారాబా ద్ జిల్లాలోని కొడంగల్, తాండూరు, పరిగి, వ�
దాదాపు 400 ఏండ్ల కిందట శ్రీభగవద్రామానుజులు స్థాపించిన శ్రీ వైష్ణవ మత వ్యాప్తి కోసం తమిళనాడులోని శ్రీవైష్ణవుల దివ్య క్షేత్రాలు శ్రీరంగం, కాంచీపురం నుంచి ఆళ్వారుల సంతతికి చెందిన వైష్ణవ గురువులు కొంతమంది త
దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారు కూష్మాండ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో సుహాసిని పూజ, మంత్రపుష్పం, చతుర్వేద పారాయణం, లలిత సహస్రనామాలు, నివే
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి. తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలలో, దేశాలలో భక్తిపూర్వకంగా పూజించుకునే జమ్మి చెట్టుకు పౌరాణికంగా, చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా, ఔషధంగా ఎంతో ప
ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్ర దం. రాత్రి అంటే తిథి. శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూప
నవరాత్రి వేడుకల్లో జగన్మాత అలంకరణలపైనే అందరి దృష్టీ. రోజుకో రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని, రోజుకో రంగు వస్త్రంలో ముస్తాబై దర్శించుకునే సంప్రదాయమూ ఉంది. మొదటి రోజు: పసుపు వర్ణంనవరాత్రుల్లో మొదటిరోజు శై�
శరన్నవరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. ఈ తొమ్మిది రోజులు ఇంటింటా సంబురాలే. చాలామంది పగలంతా ఉపవాసం చేసి, సాయంత్రం అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు. అయితే ఖాళీ కడుపుతో ఉంటూ, తోచింది తింటూ కూర్చుంటే ఆరోగ్య సమస్య�