రక్షబంధన్ పర్వ దినం పురస్కరించుకొని మండలంలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.వచ్చిన బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసి ఉండడంతో మరో బస్సు కోసం ప్రయాణికుల�
పండగైనా ఇంట్లో వేడుకైనా దైవ దర్శనానికి భక్తులు తమ ఇష్టమైన ఆరాధ్య దేవుళ్లకు కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఈ శ్రావణమాసంలో ప్రతీ శుభకార్యానికి మంచి పనికైనా ముందుగా కొబ్బరికాయలు క�
శాంతి భద్రతల పరిరక్షణకు గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోల్డ్స్, పెట్రోకార్ వాహనాలతో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని, జిల�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆధ్యాత్మికతను పెంచి ఆలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మండలంలోని మొగిలిపేట గ్రామంలో ఓపెన్ జిమ్, గొర్రె పల్లి గ్రామంలో నూతన జీపీ కార్యాలయ భవ�
చెరువులు, కుంటల్లో మట్టి ని తోడేస్తున్న మాఫియా గ్యాంగ్ లు ప్రభుత్వ సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ రెండు రోజులుగాపదుల సంఖ్యలో లారీలతో మట్టిని మండలం లోని కల్వచర్ల గ్రామం వద్ద డంప్ చేస్తున్నారు.
MPs thrash Lok Sabha intruder | పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడి లోక్సభలోకి చొరబడిన ఒక వ్యక్తిని ఎంపీలు పట్టుకున్నారు. ఆపై అతడ్ని చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. (MPs thrash Lok Sabha intruder) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �