జలవనరుల పక్కన, బఫర్ జోన్లలో చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి బల్దియా అధికారులు వందలాది ట్రిప్పుల చెత్తను డంప్ చేస్తూ పర్యావరణానికి హాని తలపెడుతున్నారు. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్రంగా అభ్యంతరం వ
అత్యధిక ఉష్టోగ్రత నమోదు కావడంతో డంపింగ్ యార్డులు మంటలో చెలరేగిన ఘటన బోధన్ పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులోని పాండుఫారంలో సుమారు 22 ఎకరాల స్థలంలో డంపింగ్ యార�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ఎంపిక చేసిన పైలట్ గ్రామాలు.. లబ్ధిదారుల జాబితాలు ప్రహసనంగా మారాయి. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారులకు నాలుగు పథకాలు వందశాతం అమలు చేస్తామని
ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించాలని, యువతకు ఆటలపై ఆసక్తి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలతోపాటు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది.
నవాబ్పేట మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా పేరుకుపోయిన చెత్త ఎట్టకేలకు తొలగింది. ‘పడకేసిన పారిశుధ్యం.. విధులు బహిష్కరించిన పంచాయతీ కా ర్మికులు’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ని జిల్లా
చెత్తే కదా అని తీసి పడేయకండి.. ఇప్పుడు సిరులు కురిపించే సంపదగా మారింది. తడి, పొడి చెత్తతో ఉపయోగకర వస్తువులను తయారు చేస్తున్నారు. పర్యావరణ హితమే ధ్యేయంగా నారాయణపేట డంపింగ్ యార్డులో రూ.కోటితో యూనిట్ ఏర్పా
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు ని�
ప్రగతి పథంలో పల్లెలు దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం పల్లెలకు మహర్దశ వచ్చింది. ప్రభుత్వం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడంతో పల్లెల రూపురేఖలు మారిపోయాయి.
సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగులు పెడుతున్నాయి. తొమ్మిదేండ్లుగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న ప్రత్యేక సంస్కరణలతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు సుభిక్షంగా మారుతున్నాయ
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది నందిగామ మండలంలోని కన్హా గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో గ్రామ రూపురేఖలే మారిపోయాయి.
మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి అరుదైన గౌరవం దక్కింది. గ్రామంలో 1700 మంది జనాభా, 1,165 ఓటర్లు ఉన్నారు. పది వార్డుల్లో 182 మందికి పింఛన్లు అందిస్తున్నారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి చేశ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో హుస్నాబాద్కు మహర్దశ పట్టింది. గడిచిన మూడేండ్లలో పట్టణం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన కాలనీలు సైతం నేడు అభివృద్ధి చెందాయి.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.
హరితహారంలో నాటిన మొక్కలను విస్మరిస్తే చర్యలు తప్పవని అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య హెచ్చరించారు. వందశాతం మొక్కలు బతికేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.