పాలమూరులో కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేత, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్కుమార్ బుధవారం తన అనుచరులతో కార్యాలయానికి వెళ్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై దాడ�
ఊర్కొండపేటలో గ్యాంగ్రేప్ నిందితులను కోర్టు శుక్రవారం పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఐదురోజుల పాటు నిందితులు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. ఊర్కొండ మండలం ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయ సమీపంలో మార్చ
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను చంపిన కేసును పోలీసులు చేధించారు. శుక్రవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. పాన్గల్ గ్�
మూడేండ్ల బాలుడిని వరుసకు మామ అయిన వ్యక్తి మా యమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. రూరల్ పోలీస్స్టేషన్లో మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమా
జడ్చర్ల పోలీస్ స్టేషన్ను సోమవారం మల్టీజోన్-2 ఐజీ సత్యనాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు సీఐ ఆదిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తీర్చడాని�
జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇంటర్ రాష్ట్ర సాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్-2024 ట్రోఫీ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఏఆర్ స్పోర్ట్స్ మార్ష ల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం వినాయకుడి నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలందుకొన్న గణనాథులను ఉత్సాహంగా ఊరేగింపు చేపట్టి నిమజ్జనానికి తరలించారు.
మూడు, నాలుగేండ్ల నుంచి రెండు రాష్ర్టాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్, ధని, ముద్ర లోన్ పేరు తో సైబర్ క్రైం ద్వారా దోచుకుంటున్న కరుడు గట్టిన నేరస్తుల్లో ఒకరైన ముడావత్ కిషన్ను అరెస్టు చేసి క�
మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశా రు. పోలీసుల రాకతో పరారయ్యారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున సుమారు 3గంటల స