‘బాబూ.. క్షీరసాగర మథనాన్ని సైన్సు గుట్టుతో భలే కనిపెట్టావు. అయితే, అన్నీ సైన్సుతో పరిష్కరించలేవు. రేపు చనిపోబోతున్న ఈ చిన్నారిని కూడా ఇలాగే రక్షించగలవా?’ అంటూ నోట్లోంచి నురగకక్కుకొంటున్న ఓ ఐదేండ్ల చిన్న�
ఎస్.. నల్లమల ఫారెస్టులో గత కొన్నాళ్లుగా ఏవేవో మిస్టరీగా జరుగుతున్నాయి. అక్కడ మన సీఐ శరత్ ఉన్నాడు. నీకు అతను తెలిసే ఉంటుంది’ అని డీఎస్పీ అనడంతో.. ముఖపరిచయం లేదుగానీ డిపార్ట్మెంట్లో ఆయన పేరు విన్నాను సా�
అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి కుటుంబ సమేతంగా దర్శిచుకున్నారు. ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్�
రాజోళి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులతో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ దగ్గర ఏపీకి చెందిన గ్రామస్తులు పోలీస్ అధికారులతో సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
వివిధ చోరీ కేసు ల్లో పలువురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన అలం�
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మరోవైపు, ఈ విషయం బయటికి పొక్కకుండా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ
ఏటీఎంను కొల్లగొట్టాలనుకున్న దొంగలకు లాకర్ తెరవడం సాధ్యం కాలేదు. దీంతో ఏకం గా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. బీర్కూర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడి�
ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం మాగనూర్ మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.