సౌదీ అరేబియా విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. విమానం ధ్వంసం | నైరుతి సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయంపై డ్రోన్తో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. విమానం దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా �
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధ�
పాక్లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద చక్కర్లు ఎయిర్బేస్పై దాడికి ముందు రోజు సంచారం భారత్ తీవ్ర అభ్యంతరం.. దర్యాప్తునకు డిమాండ్ ముమ్మాటికి భద్రతాలోపమేనని వ్యాఖ్య సాయుధ డ్రోన్లతో భద్రతా వ్యవస్థక�
న్యూఢిల్లీ, జూలై 2: జమ్ములోని ఎయిర్బేస్ తరహా దాడులను డీఆర్డీవో అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ నిరోధిస్తుందని సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్
జమ్ము: జమ్ము ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 27న ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేసి పేలుడు పదార్థాలను జారవిడిచిన ఘనటలో రెండు పేలుళ్లు జరిగాయి. అలాగే గత నాలుగు రోజుల్లో జమ్ములోని సైనిక స్థావరాల స�
రాజౌరి: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి పలు మార్లు సరిహద్దుల్లో డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజౌరి జిల్లా అధికార�
జమ్ము ఘటనలో కొత్త కోణం.. పిజ్జాలు, ఔషధాల సరఫరా కోసం చైనానుంచి భారీగా డ్రోన్లను కొన్న పాక్ వీటితోనే దాడి జరిపిన ఉగ్రవాదులు! భద్రతాదళాలకు లభించిన సమాచారం డ్రోన్ దాడి దర్యాప్తు ఎన్ఐఏకు అప్పగింత రాజ్నాథ�
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యాంటీ డ్రోన్ వ్యవస్థ అభివృద్ధి హైదరాబాదీ స్టార్టప్ ‘గ్రీన్ రోబోటిక్స్’ ఘనత 2 వేల కిలోమీటర్ల ప్రాంతంపై నిఘా అన్నిరకాల ఆయుధాలతో అనుసంధానం పూర్తిగా కృత్రిమమేధతో పనిచేసే వ
జమ్ము: ఎయిర్ఫోర్స్ స్టేషన్పై డ్రోన్ దాడి జరిగిన మరుసటి రోజే మరో రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జమ్ములోని కాలుచాక్ మిలిటరీ స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి కనిపించాయి. రాత్రి 11.30 నిమిషాలకు ఓ �
జమ్ము విమానాశ్రయంపై దాడులు వాయుసేన స్థావరం, ఏటీసీనే లక్ష్యం ఇద్దరు అధికారులకు స్వల్ప గాయాలు ఉగ్రవాదుల పనేనని పోలీసుల అనుమానం ఎఫ్ఐఆర్ నమోదు.. ఎన్ఐఏకు కేసు బదిలీ? మరో ఉగ్రకుట్రను భగ్నం చేసిన పోలీసులు జ�
జమ్ము: భారతీయ సైనిక స్థావరంపై తొలిసారి డ్రోన్ దాడి జరిగింది. ఆదివారం నడి రేయి దాటిన తర్వాత ఉదయం 1.37, 1.43 గంటలకు జమ్ము ఎయిర్ బేస్లో డ్రోన్ ద్వారా రెండు ఐఈడీలను జారవిడిచారు. దీంతో స్వల్ప తీవ్రతత�