Sudan Crisis | సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan) అట్టుడుకుతోంది. తాజాగా ఆ దేశ రాజధాని ఖార్టూమ్ (Khartoum)లో ఆదివారం బహిరంగ మార్కెట్పై డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. ఈ ఘటనలో కనీసం 43 మంది మృతిచ�
Drone Attack: రష్యాలోని ఈస్టోనియా బోర్డర్ వద్ద ఉన్న పిస్కోవ్ నగర విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో మిలిటరీకి చెందిన రెండు రవాణా విమానాలు ధ్వంసం అయ్యాయి.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్పై (Kremlin) డ్రోన్ దాడి అమెరికా పనే అని ఆరోపించడాన్ని వైట్హౌస్ (White House) కొట్టిపారేసింది. ఇది హాస్యాస్పదమని (ludicrous) యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బ
Vladimir Putin | రష్యా అధ్యక్ష భవన సముదాయం అయిన క్రెమ్లిన్పైకి రెండు డ్రోన్లు దూసుకురావడంతో ఆ దేశ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా అధ్యక్షుడు పుతిన్ను తన నివాసంలోని బంకర్లోకి తరలించారు.
Drone Attack | ఎడారి దేశం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన ఈ దాడి చేసింది యెమెన్కు చెందిన హౌతీ రెబల్స్ అని వెల్లడైంది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు కన్నుమూశారు.
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమెన్కు చెందిన హౌతి మూవ్మెంట్ ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో పాటు ముగ్గురు వ్యక్తులు మర�
తృటిలో తప్పించుకొన్న ముస్తాఫా బాగ్దాద్, నవంబర్ 7: ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-కదిమిపై హత్యాయత్నం జరిగింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్న రెండు డ్రోన్లు బాగ్దాద్లోని ఆయన నివాసంపై ఆదివారం దాడి చేశాయి. త�
సౌదీ అరేబియా విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. విమానం ధ్వంసం | నైరుతి సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయంపై డ్రోన్తో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలు కాగా.. విమానం దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా �
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) లో ఇటీవల డ్రోన్ల దాడులు ( Drone Attacks ) ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇవాళ ఎన్ఐఏ ( NIA ) 14 చోట్ల సోదాలు నిర్వమిస్తున్నది. రెండు కేసులకు సంబంధ�
పాక్లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద చక్కర్లు ఎయిర్బేస్పై దాడికి ముందు రోజు సంచారం భారత్ తీవ్ర అభ్యంతరం.. దర్యాప్తునకు డిమాండ్ ముమ్మాటికి భద్రతాలోపమేనని వ్యాఖ్య సాయుధ డ్రోన్లతో భద్రతా వ్యవస్థక�
న్యూఢిల్లీ, జూలై 2: జమ్ములోని ఎయిర్బేస్ తరహా దాడులను డీఆర్డీవో అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ నిరోధిస్తుందని సంస్థ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్(ఈసీఎస్) డైరెక్టర్ జనరల్