Mission Bhageeratha | ప్రతీ రోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మిషన్ పైప్లైన్ పగిలి నీరు వృథాగా పోతున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు బాలాజీ నగర్లో మిషన్ భగీరథ పై
భద్రాద్రి కొత్తగూడెం, నాగర్కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం మంచినీళ్లు అందించండి.. మహాప్రభో! అంటూ ఖాళీ బిందెలతో గ్రామస్థులు, మహిళలు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి గ్రామంలో గత నెలలుగా తాగునీటి కటకట ఏర్పడింది. అధికారులు మిషన్ భగీరథ నీటి సరఫరాను పట్టించుకోక పోవటంతో గ్రామంలోని 9, 10వ వార్డులో సరఫరా పూర్తిగా నిలి�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆరెపల్లిలో తాగునీటి సమస్యతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా లేక నీటి సమస్య ఏర్పడింది. గ్రామంలో మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తుల�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యంతోనే నగరంలో మంచినీటి సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ పేస్- 3 లో మంచినీటి సమస్య ఉందని తెలుసుకున్న ఎమ్మెల్యే బ�
తాగునీటి కోసం గొడవప డి బోరు మోటరు, స్టార్టర్, పైపులైన్ను పగులగొట్టిన ఘటన ఆదివారం మండలంలోని పొలిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రా మంలో కొద్దిరోజుల నుంచి తాగునీటి సమ స్య ఉన్నది, ఈ సమస్యను అధికా�
CS Shati Kumari | నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని స
రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. నియోజకర్గ పరిధిలోని కిస్మత్ఫూర్, బైరాగిగూడలోని అభ్యుదయ నగర్కాలనీ,