రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచే కుట్రలు, కుతంత్రాలు పుడుతున్నాయని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ విమర్శించారు. అక్కడి నుంచే అబద్ధాలజ్యోతికి గాలి కథల లీకులు
గవర్నమెంటే గండమయ్యాక, దాని నెత్తి మీదున్న గంపలో ఏముంటుందో ప్రజలకు తెలియదా? అందుకే, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నా, మొహం అటువైపు పెట్టేవారే లేరెవ్వరు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు మూడు, నాలుగ�
సీఎం రేవంత్రెడ్డి.. ఏడాది పాలనలో ఏం ఉద్ధరించారని వరంగల్లో విజ యోత్సవ సభ పెడ్తున్నరు? మీరు పెట్టాల్సింది విజయోత్సవ సభకాదు.. విద్వేష, విశ్వా సఘాతుక, విధ్వంస సభలు పెట్టాలె’ అంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత స�
రాష్ట్రంలోని గౌడన్నల ఆత్మగౌరవ గుండెలపై సీఎం రేవంత్రెడ్డి తన్ని తాను బీసీ విరోధినని మరోసారి స్పష్టంచేశారని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ ఆరోపించారు.
నిందారోపణలు, కమిషన్లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్
సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాల మార్పు వెనుక ప్రభావవంతమైన పాత్ర యువతరమే పోషించింది. ఏ దేశ ప్రగతికైనా, ఏ జాతి వికాసానికైనా నవతరమే వెన్నెముక అనే వాస్తవం ఎరుగని వారెవ్వరుండరు.
అనివార్యత పేరుతో దశాబ్దాలుగా దేశాన్ని దారి తప్పించిన నాయకత్వాలనే మళ్లీ, మళ్లీ ముందేసుకుంటున్న రాజకీయపార్టీలు, మహారాష్ట్ర జనం ఇస్తున్న సందేశాన్ని అర్థం చేసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన పోటీల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 క