Road accident | ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఒకేరోజు రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు ప్రమాదాల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఇవాళ మధ్యాహ్నం అగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణికులతో వెళ్తున్న ఓ డబు�
Road Accident | యూపీ అలీఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. వారిని ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై
Road accident | తెలతెలవారుతుండగానే ఘోరం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నావ్లో పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బు�
మహానగరానికి ఎంతో అనుబంధం ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగైపోకుండా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 6 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసింది.
తిరుమల రోడ్లపై ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సును గురువారం టీటీడీ ప్రయోగాత్మకంగాప్రారంభించింది. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ తర్వాత డబుల్ డెక్కర్ బస్సు అందుబాటులో ఉన్న నగరంగా తిరుమల చరిత్ర సృష్ట
భవిష్యత్లో ట్రాఫిక్ సమస్యలకు అవకాశం లేకుండా దూరదృష్టితో తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దీనికి సంబంధించి నాలుగేండ్ల క్రితమే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ
జడతో డబుల్ డెక్కర్ బస్సును లాగడం అంటే అది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి. సాహసం కన్నా అసాధ్యం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ.. భారత్కు చెందిన ఆశా రాణి అనే మహిళ తన జడతో డబుల్ డెక్ బస్సును ల