తెలంగాణ ప్రభుత్వం పేదలు కంటిచూపు విషయంలో బాధపడొద్దని చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కంట
మస్యల పరిష్కారానికే గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చెప్పారు. మంగళవారం మండలంలోని గట్టునెల్లికుదురులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను ఆ�
బీఆర్ఎస్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని మరికల్ గ్రామ పంచాయతీ పరిధిలో పార్టీ కార్య�
చాపకింద నీరులా కుష్టు వ్యాధి విస్తరిస్తున్నది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో వ్యాధి కాస్త తగ్గుముఖం ప�
మెదక్ జిల్లాలో మంగళవారం నుంచి కుష్ఠు వ్యాధి సర్వేను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించనున్నది. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది. ఈ నెల 22 వరకు ఈ సర్వే కార్యక్రమం కొనసాగనున్నది
డెంగీ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, వైద్య సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి నియోజకవర్గంలోని ప్రతి ఇంటింటికీ గురువారం నుంచి జ్వర�
ఎడతెరిపిలేని వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల వైద్య శిబిరాలు, జ్వర సర్వే ప్రారంభించింది. అంతేకాకుండా డెంగీ, టైఫా�
బడీడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టాయి. ఇందులో భాగంగా సర్కారు బడిలోని బోధన, వసతులపై ప్రజలను చైతన్యం చేస్తూ త�