SLBC Tunnel | మరో మూడేండ్లయినా ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తిరిగి మొదలయ్యే సూచనలు కనిపిం చకపోగా.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ మాత్రం మొత్తం ప్రాజెక్టునే మూడేండ్లలో పూర్తి చేస్తామంటూ ఉత్త బీరాలు పలుకుతున్నారు.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో (Domalapenta) పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ మినీ బస్సు దోమలపెంట వద్ద బోల్తాపడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. వారం రోజుల్లో చిరుత మూడుసార్లు ఆ ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దోమలపెంట మాజీ ఉపసర్పంచ్ బుద్దుల ప్రసాద్�
దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు సొరంగంలో సహాయక చర్యలు ఆగుతూ.. సాగుతున్నాయి. టన్నెల్లో ప్రమాదం జరిగి శనివారం నాటికి 64వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర 12 విభాగాలకు చెందిన రెస్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొ
SLBC Rescue operation | దోమలపెంట ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్లో సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) కత్తిరించిన భాగాలను తొలగిస్తూ, వాటర్ జెట్ ద్వారా బురదను తొలగిస్తున్నారు. ఎస్కవేటర�
SLBC rescue operation | దోమలపెంట ఎస్సెల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. 20వ రోజు గురువారం రెస్క్యూ బృందాలు లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్లాయి. గురువారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆఫీస్లో సహాయక చర్యలపై డిజా�
SLBC Tunnel Mishap | దోమల పెంట ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 16 రోజులుగా 12 సంస్థలకు చెందిన రెస్క్యూ బృందాలు మూడు షిఫ్టులుగా టన్నెల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్�
SLBC Tunnel Accident | నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మరణించారు. అధునాతన పరికరాలు, రాడార్లను ఉపయోగించి మూడు మీటర్ల లోతులో మృతదేహాలు ఉ�
దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకున్న ఘటనా స్థలానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ బృందం రానుంది. గురువారం అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు
హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు కారులో శ్రీశైలం బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 12 గంటల సమయంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని వటవర్లపల్లి వద్ద అదుపుతప్పిన కారు.. చెట్టును ఢీ�