డెంగీ చికిత్స కోసం ‘సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్' (ఎస్డీపీ) యంత్రాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రూ.10 కోట్లతో వెంటనే 32 ఎస్డీపీలను కొనుగోలు చేసి, అన్�
వైద్యారోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్టు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట
ఎక్కడైనా స్పెషలిస్టులు వైద్యులు దొరకడం చాలా కష్టమని.. తెలంగాణ ప్రభుత్వం అధిక వేతనాలతో పాటు ఇతర వసతులు కల్పించి వైద్య సేవలు అందిస్తున్నదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ) రమేశ్ రెడ్డి అన్నారు.
రాష్ట్రం లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతానికి ఐదు కార్యక్రమాలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశామని, ఒకట్రెండు వ
తెలంగాణ యువతకు విదేశాల్లో మరి న్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఉపాధి కల్పించే అంశంపై వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో గురు�
అంబరాన్ని తాకేలా వజ్రోత్సవాల నిర్వహణ కలెక్టర్లు, కమిషనర్లు, ఎస్పీలకు సీఎస్ సోమేశ్ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ జాతీయ స్ఫూర్తితో నిండేలా, స్వతంత్ర భారత వజ్రోత్సవా
Suryapeta Medical College | సూర్యాపేట మెడికల్ కాలేజీలో రెండు రోజుల క్రితం ర్యాగింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన ఘటనలో 2019-20 బ్
బన్సీలాల్పేట్ : గాంధీ దవాఖానలో షార్ట్ సర్య్కూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 7:20 గంటల సమయంలో దవ�
వెంగళరావునగర్ : పేద రోగులకు ఖరీదైన వైద్య సేవలు అందించేందుకు తెలంగాణ సర్కారు ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ దవాఖానాలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఎలర్జీ క్లీనిక్ను ప్రారంభించింది. ఎలర్జీ క్లీనిక్ను బు�
డీఎంఈ రమేశ్ రెడ్డి | రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంజూరు చేసిన 14 వైద్య కళాశాలలన్నింటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. నర్సింగ్ కాలేజీలకు సైతం పూర్తిస్థాయి బోధన, బోధనేతర పోస్టులను �
పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు | ప్రభుత్వ దవాఖానల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి (డీఎంఈ) రమేశ్ రెడ్డి తెలిపారు.
రోగుల చికిత్స కోసం అన్ని ఏర్పాట్లు వెల్లడించిన డీఎంఈ రమేశ్రెడ్డి సుల్తాన్ బజార్, మే 25: బ్లాక్ ఫంగస్ బారినపడిన వారెవరూ భయాందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. రోగులకోసం సరిపడ బెడ్ల�
ఇంటింటి జ్వరసర్వేతో అద్భుత ఫలితాలు బ్లాక్ఫంగస్ను భూతద్దంలో చూపించవద్దు అధిక బిల్లులు వసూలు చేస్తే ప్రైవేటుపై వేటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు 15 శాతం ఇన్సెంటివ్ పెంచినందుకు ధన