వేతనాల కోసం వరుస ఆందోళనలు చేసి విసిగిపోయిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు మంగళవారం ఖమ్మం పెద్దాసుపత్రి నుంచి రాజధాని బాటపట్టారు. రెండు బస్సులు, రెండు తుఫాన్ వాహనాలు, రెండు కార్లలో సుమారు 200 మ�
Asha Workers | హైదరాబాద్ కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లపై పోలీసులు చేయి చేసుకున్నారు.
తెలంగాణ వైద్యవిధాన పరిషత్తులో 268 మంది స్టాఫ్ నర్సులకు పదోన్నతులు కల్పించారు. మల్టీజోన్-1లో 173 మందికి, మల్టీజోన్-2లో 95 మందికి హెడ్ నర్సులుగా పదోన్నతులు కల్పిస్తూ టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్ జాబితా వి
డీఎంఈ కార్యాలయం ఆవరణలోనే ఓ డాక్టర్పై మెడికల్ జేఏసీ నేతలు దాడి చేశారు. హైదరాబాద్లో పాతుకుపోయినవారికి బదిలీల్లో స్థానచలనం కల్పించి, జిల్లాల్లో ఉన్నవారికి అవకాశం కల్పించాలని కోరేందుకు వచ్చిన డాక్టర్�
Hyderabad | హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైద్యుడిపై తోటి డాక్టర్లు దాడికి దిగారు. దీంతో డీఎంఈ కార్యాలయం ఎదుటే బాధిత డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వరర్స్ యూనియన్ (ఏఐ�
Asha activists | వేతనాలు పెంచాలని ఆశా కార్యకర్తలు( Asha activists) ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ డీఎంఈ కార్యాలయం(DME office) ఎదుట బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్�
వైద్యారోగ్యశాఖలో జిల్లాకో న్యాయం నడుస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2021లో ప్రభుత్వం 2,418 మంది స్టాఫ్ నర్సుల (నర్సింగ్ ఆఫీసర్లు)ను నియమించింది. అదే ఏడాది జూలై/ఆగస్టు నెలల్లో వారు విధుల్లో చేరార�