జియోఫోన్ నెక్స్ కోసం సంయుక్తంగా రూపొందించిన జియో, గూగుల్ వచ్చే వారం మార్కెట్లోకి నయా మొబైల్? సరికొత్త ట్రాన్స్లేషన్ టూల్తో పరిచయం న్యూఢిల్లీ, అక్టోబర్ 25: జియోఫోన్ నెక్స్ కోసం జియో ప్లాట్ఫామ్�
Patakhe Nahi Diya Jalao | పటాకులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 27న ‘పటాకులు కాదు.. దీపాలు వెలిగించండి’ (Patakhe Nahi Diya Jalao) కార్యక్రమానికి
ఖమ్మం : దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లాలో బాణాసంచా దుకాణాలు పెట్టుకునే వ్యాపారులు తప్పనిసరిగా ధరఖాస్తు చేసుకోవాలని సీపీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీ సాయంత్రం లోపు సంబంధిత పత్రాలతో సీపీ కార్య
మీ ఆత్మీయులకు ఇలా ప్రత్యేకం అవ్వండి దీపావళి పండుగొస్తున్నది. బంధు మిత్రులకు బహుమతులిచ్చే పర్వదినం ఇది. అయితే వస్తువులే కాకుండా వినూత్నంగా కానుకలు ఇచ్చే ఆలోచనలకు ఇప్పుడు అనేక అవకాశాలు మనముందున్నాయి. ము�
Secunderabad | నగరంలోని బన్సీలాల్పేటలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక్కడి ఇళ్ల నిర్మాణ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా
కొందరికి ఉపాధి పేరుతో ఇతరుల జీవించే హక్కును భంగపరచలేం పటాకులపై సుప్రీం కీలకవ్యాఖ్యలు సమతూకం పాటించాలని సూచన న్యూఢిల్లీ: పటాకుల నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరికి ఉపాధి సమకూరుస్తు�
Ayodhya | మరో గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య! | ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా �
న్యూఢిల్లీ, జూలై 23: కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో వాతావరణంలో గాలి నాణ్యత పడిపోయిన ప్రాంతాల్లో బాణసంచాను కాల్చడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల్లో జోక్�
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పేదలకు ఉచిత రేషన్ను మరికొన్ని నెలల పాటు పంపిణీ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని వచ్చే దీపావళి పండుగ వర�