హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): దీపావళి పండుగ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్కు విరామం ప్రకటిస్తున్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం నుంచి యథావిధిగా అన్ని కేం�
చిన్న పిల్లలు ఏ డ్రెస్సు వేసినా అందంగా కనిపిస్తారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తే మరింత ముచ్చటగా ఉంటారు. పాతకొత్తల మేలు కలయికలాంటి స్కర్ట్లు, వాటికి మరింత అందాన్నిచ్చే క్రాప్టాప్లు చిన్నారుల ఫ్య
అమెరికా సహా వివిధ దేశాల్లో భారతీయులు పెద్దసంఖ్యలో ఉన్నారు. దీంతో ఉగాది, దసరా, దీపావళి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. కొన్ని దేశాల్లో అధికారిక సెలవులు కూడా ఇస్తున్నారు. అగ్రరాజ్యం అమెరి�
రోజంతా ఇంటి పనుల్లో అలసిపోయే అమ్మలకు, అక్కలకు కాలక్షేపాన్ని ఇచ్చేది టీవీ సీరియళ్లే. మన చుట్టూ తిరిగే వ్యక్తిత్వాలే పాత్రల రూపంలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి, ప్రేక్షకులకూ నచ్చుతాయి. కానీ, ఓ సీరియల్ ఎక్కువ�
కొవిడ్ కారణంగా ఎన్నో అవసరాలకు ఆన్లైన్నే ఆశ్రయించాల్సి వస్తున్నది. దీపావళి పటాకులు పేల్చడానికి కూడా యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల పర్యావరణానికి నష్టం ఉండదు. శబ్ద కాలుష్యం ఉండదు. పైసా ఖర్చూ ఉండ�
పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, పచ్చదనాన్ని పెంచుకోవడానికి.. పండుగలూ ఓ మార్గమే. దీపావళి నాడు కూడా దీపపు ప్రమిదల నుంచి పటాకుల వరకు అన్నిటినీ పర్యావరణానికి మేలు చేసేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రమిదల్లో �
న్యూఢిల్లీ: దీపావళి నేపథ్యంలో దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని అక్షరధామ్ ఆలయాన్ని 10,000 మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. ఈ దీప కాంతులతో అక�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక శాఖ దీపావళి కోసం సర్వం సిద్ధమైంది. దీపావళి సందర్భంగా జరిగే అగ్ని ప్రమాదాల నియంత్రణ, నివారణ కోసం అన్ని విధాలా సన్నద్ధమైంది. అత్యవసర ఫొన్ కాల్స్�
మంత్రి ఎర్రబెల్లి | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు తాకుతుండటం పట్ల నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. దీపావళి పండుగకు ముందు ద�
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొన్నది. పీఎం 2.