కరీంనగర్ (Karimnagar) నగరపాలక పాలక సంస్థలో డివిజన్ల విభజన ప్రభుత్వ నిబంధనల మేరకు జరగాలని, లేనట్లయితే కోర్టును ఆశ్రయిస్తామని మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్న�
గ్రేటర్ కార్పొరేషన్లో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో శుక్రవారం ఆమె అధికారులతో సమీక్షి
చారిత్రక వరంగల్ నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదే�
ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నగర బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో బుధవారం కమిషనర్ ప్రావీణ్య, అధికారులతో కలిసి ఆమె పర్యటించి సమస