బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) రూ.102 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో మరో ముగ్గురికి కూడా రూ.50 కోట్లకు పైగా భారీ జరిమానా విధించారు. ప్రస్తుతం
Gold Smugling | శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా అక్రమంగా తరలిస్తున్న 4.9 కిలోల బంగారాన్ని కోస్ట్ గార్డ్, కస్టమ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ).. విభాగాల అధికారులు జాయింట్ ఆపరేషన
చైనాకు చెందిన ఆటో రంగ దిగ్గజం బీవైడీ.. పన్ను ఎగవేత ఆరోపణల్ని ఎదుర్కొంటున్నది. రూ.73 కోట్ల పన్ను చెల్లించలేదంటూ డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) దర్యాప్తు చేస్తున్నది.
AP NEWS | అక్రమంగా విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence,) అధికారులు పట్టుకుని వారి వద్ద నుంచి 10 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు. 62 కిలోల హెరాయిన్ను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ హ�
అహ్మదాబాద్ : గుజరాత్ తీరంలోని పిపావావ్ పోర్టులో దాదాపు 90 కిలోగ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.450 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి ఆమ్రేలి జిల్లా