నూతన తారాగణంతో దర్శకుడు రూపొందిస్తున్న యూత్ఫుల్ సోషల్డ్రామా ‘యుఫోరియా’. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూస్ను దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాలో చర్చిస్తున్నారు. ఇటీవలే సెకండ్ షెడ్యూల్న�
తెలుగు తెరపై ‘ఒక్కడు’, ‘అర్జున్', ‘రుద్రమదేవి’ వంటి భారీ చిత్రాలను రూపొందించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన తెరకెక్కించిన పౌరాణిక నేపథ్య చిత్రం ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్
కళలు, సంప్రదాయాల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్కున్న అభిమానం, అభిరుచికి నిదర్శనమే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం అని ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు.
సాధారణంగా సినిమా షూటింగ్స్లో నిజమైన బంగారు ఆభరణాల్ని ఉపయోగించరు. అయితే సినిమా మేకింగ్లో కొత్తదనానికి, సహజత్వానికి ప్రాధాన్యనిచ్చే దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ సినిమా కోసం నిజమైన బంగారు అభరణాన్ని �
మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న పౌరాణిక ప్రణయగాథ ‘శాకుంతలం’. సమంత టైటిల్ రోల్ని పోషిస్తున్నది. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో నీలిమ గుణ న