‘సినిమా చేస్తే మొదట సంతృప్తికలగాలి. ఆ తర్వాతే డబ్బుల గురించి ఆలోచించాలి. ‘వకీల్సాబ్’తో ఈ రెండు విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నాం. ప్రేక్షకుల మనసుల్ని తాకే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి’ అన్నా
మొన్నటి వరకు బాలీవుడ్లో కరోనా కలకలం సృష్టించగా, ఇప్పుడు టాలీవుడ్పైన పంజా విసురుతుంది. రాను రాను కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అల్లు అరవింద�
పవన్ కళ్యాణ్ లాంటి హీరో నుంచి ఒక సినిమా విడుదలైనప్పుడు అభిమానులు కచ్చితంగా తొలిరోజు వసూళ్ళ గురించి ఆరా తీస్తారు. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా ఓల్డ్ రికార్డ్స్ కొట్టిందా లేదా అనేది వాళ్లు చాలా ప్రతిష్టాత్�
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారు. మూడేళ్ల తర్వాత ఆయన నుంచి వచ్చిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వకీల్ సాబ్ మానియా ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు వకీల్ సాబ్ మూవీని చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ర�
కమర్షియల్ హంగులకు సార్వజనీన అంశాలను జోడిస్తూ సినిమాలు చేయడానికే తాను ఇష్టపడతానని అంటున్నారు నిర్మాత దిల్రాజు. శిరీష్తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘వకీల్సాబ్’. పవన్కల్యాణ్ హీరోగా నటించి�
‘ప్రజల హక్కుల కోసం పోరాడే లాయర్లు అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్ర నాకు ‘వకీల్సాబ్’తో దొరికింది. ఈ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అని అన్నారు పవన్కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత�
శంకర్ అంటే కేవలం సౌత్ డైరెక్టర్ మాత్రమే కాదు పాన్ ఇండియన్ దర్శకుడు.. అలాగే రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ హీరో అయిపోవడం ఖాయం. అలాంటి ఈ ఇద్దరు స్టార్స్తో సినిమా చేయాలని నిర్మాత అనుకున్నపు�
‘సినిమాలపై నాకున్న ఇష్టం వల్లే కష్టాలు ఎదురైనా ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటా. నా ధర్మాన్ని నిజాయితీగా నిర్వర్తించడానికే శ్రమిస్తా’ అని అన్నారు శ్రీరామ్ �
దిల్ రాజు | తెలుగులో ఎప్పుడూ బిజీగా ఉండే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎందుకంటే ఒక్క ఏడాది కూడా ఖాళీగా ఉండడు. కుదిరితే ఒక్కో ఏడాది అరడజన్ సినిమాలు చేస్తాడు.
ఈ రోజుల్లో ప్రమోషన్ సరిగ్గా చేయకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అయినా ఒకటే.. చిన్న హీరో సినిమా అయినా ఒకటే. ఎంత అద్భుతమైన సినిమా చేసినా.. దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుంది. అందుకే దర్శక నిర్మా