హైదరాబాద్ : తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో సినిమా నిర్మాతల మండలితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారుతలో పాటు నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు, తదితరులు హాజరయ్యారు. సినిమాలు, షూటింగ్లతో పాటు సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. కొవిడ్ ఉధృతి కారణంగా గత కొంత కాలం నుంచి సినిమా థియేటర్లు మూతబడిన విషయం విదితమే.