‘గత 20 మాసాలుగా రామగుండం నియోజక వర్గంలో నియంత పాలన నడుస్తుంది.. కూల్చటం... కమీషన్ల కోసం కట్టడం తప్ప అభివృద్ధి లేదు.. ప్రశ్నించే గోంతులను నొక్కటం.. భయబ్రాంతులకు గురిచేయటం.. అక్రమంగా కేసులు పెట్టుడం లాంటి చర్యల�
Kamal Hassan | నియంతృత్వాన్ని, సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్య (Education) మాత్రమేనని ప్రముఖ నటుడు, మక్కల్ నీది మైయమ్ (MNM) పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha member) కమల్ హాసన్ (Kamal Hassan) అన్నారు.
ఎప్పుడో గత శతాబ్ది పూర్వార్ధంలో మహాకవి చెప్పిన ఈ మాటలు నేటికీ నిత్య సత్యాలుగా ముందు నిలుస్తున్నాయంటే రాజకీయ విలువలు, పరిపాలన ప్రమాణాలు ఎంతగా పతనం అవుతున్నాయో ఊహించవచ్చు. పాలకుల్లో విష సంస్కృతి పడగలెత్�
Priyanka Chaturvedi : ఈ ఎన్నికల్లో నియంత పాలన పనిచేయదని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు ప్రజాస్వామ్యాన్ని అనుసరించాలని ప్రజలు తేల్చిచెప్పారని తెలిపా
Bhagwant Mann : ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా ఆప్ శ్రేణులు జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేపట్టగా పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Kalpana Soren | దేశంలో నియంతృత్వాన్ని అంతం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పిలుపునిచ్చారు. భారత్లోని 50 శాతం మహిళా జనాభా, తొమ్మిది శాతం గిర�
Uddhav Thackeray | మనం ఈసారి తప్పు చేస్తే, దేశంలో నియంతృత్వం నెలకొంటుందని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్వేచ్ఛను రక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పాలపీక వెతుక్కునే స్థాయికి దిగజార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అనేక ప్రజా సమస్యలకు ఒకటే మంత్రం జపిస్తున్న ఏకైక పార్టీ బీజేపీనే. లేని ముస్లిం భూతాన్ని ప్రజలకు మాయావి కా
తెలంగాణ యూనివర్సిటీలో ‘గుప్తా’ధిపత్యం నడుస్తున్నది. వీసీ రవీందర్ గుప్తా ఏకపక్ష నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట మంట గలుస్తున్నది. అవుట్ నియామకాలు మొదలు రిజిస్ట్రార్ల మార్పు వరకూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంట�
రష్యాలో ఎన్నికల సమయంలో ఆన్లైన్ ఓటింగ్ను అనుమతించే చట్టాన్ని పుతిన్ ఆమోదించారు. ఈ చట్టం ఆమోదంపై రష్యాలో చాలా వ్యతిరేకత ఉన్నది. ఈ చట్టంతో ప్రత్యర్థుల ఎన్నికను...