సమైక్య పాలనలో ..సర్కారు దవాఖానలంటే నరకకూపాలుగా ఉండేవి. దీంతో సర్కారు దవాఖాన అంటేనే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు భయపడేవారు. సమైక్యపాలనలో అరకొర వసతుల మధ్య ప్రజలకు నామమాత్రపు సర్కారు వైద్య
ఎంతో మంది పేదలు విలువైన వైద్యం చేయించుకోలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడింది. ప్రస్తుతం ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాయి.
దూరాభారమైన హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, పేదల చెంతకే డయాలసిస్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సోమవారం ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ర�
కిడ్నీ బాధితులకు బోధన్ జిల్లా దవాఖాన అండగా నిలుస్తున్నది. ఐదేండ్లుగా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నది. వైద్యరంగాన్ని బలోపేతం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అధునాతన వైద్య సేవలను విస్తరించింది. ఈ క్రమంల�
ఒకప్పుడు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేది. దీంతో నిరుపేద కిడ్నీ బాధితులపై ఆర్థిక భారం పడి అప్పులు పాలయ్యారు. సీఎం కేసీఆర్ వరద ముంపు ప్రాంత సందర్శనలో భా�
నల్లమలలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అచ్చంపేటలో నూతనంగా నిర్మించిన 100పడకల దవాఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయి.