ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామ పంచాయతీ అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చిలుముల రాములు గత కొంతకాలంగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. బీఆర్ఎస్ జిల్లా మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ఉద్దీన్ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్ పోయింది 2024 డిసెంబర్ కూడా వెళ్లిపోతున్నది. పింఛన్ పెరిగిందీ లేదు.. లబ్ధిదారుల ఖాతాల్లో నాలుగు వేలు పడ్డదీలేదు.. దీంతో ఎన్ని
ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలోని డయాలసిస్ రోగుల ఆరోగ్య పరిస్థితి ‘దినదిన గండం’ అన్నట్లుగా ఉంటోంది. పది రోజుల కిత్రం నాటి ఉరుములు, మెరుపుల వల్ల షార్ట్సర్క్యూట్ జరిగి డయాలసిస్ కేంద్రంలోని యంత్రం దెబ్బ�
పట్టణ కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఉందని సంతోషించాలో.. వైద్యులు, అటెండర్లు అందుబాటులో లేక వైద్యసేవలకు తలెత్తుతున్న ఇబ్బందులకు అందోళన చెందాలో అర్థం కావడం లేదని కిడ్నీ సంబంధిత రోగుల
సమైక్య పాలనలో డయాలసిస్ పేషెంట్లు చికిత్స కోసం అరిగోసపడేది. హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాల్లోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేలకు వేలు ధారపోస్తూ ఆర్థికంగా చితికి పోవాల్సి వచ్చేది.
అవసరాలను తీర్చదు. ఏ మూలకూ సరిపోదు. సమయానికి వస్తుందా అంటే.. అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు. పైరవీలు. పలుకుబడులు. పైపెచ్చు ఆదాయ పరిమితులు. ఇదీ సమైక్య రాష్ట్రంలో పింఛన్ల కష్టం. తెలంగాణ వచ్చాక ఎంతో భిన్నమైన వాతావరణం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనదైన పాలన వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నం. దీంతోపాటు గత పాలకుల హయాంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవనం కల్పించుకుంట�
Harish Rao | డయాలసిస్ పేషెంట్లకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం నగరంలోని వెంకళరావునగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
నల్లగొండ : వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా అందిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మండల కేంద్రంలోని సు�