Tirumala | సంచలనం సృష్టిస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటివరకూ నోరు మెదపకపోవడంపై బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధర్మా రెడ్డి కనిపించడం లేదని ఒక ఫ్ల
Dharma Reddy | తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సమాచారశాఖ మాజీ కమిషనర్ విజయ్కుమార్రెడ్డిపై సైతం విచారణ చేపట్టాలని ఆదేశించింది.
ప్రస్తుత కాలంలో పిల్లల ముఖం చూడనిదే తండ్రులు ఒక్క అడుగు బయటకు వేయడంలేదు. చిన్నారులతో చిన్నారిలా మారి వారితో సమయం గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ తండ్రులు, తాతలు మిస్ అయిన చిన్నారుల ప్రేమను పొందేందుక
Dharma Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కష్టాలు తప్పవని కల్యాణ్ కర్ణాటక రైతు సంఘం అధ్యక్షుడు ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక నుంచి జిల్లాకు చేరుకొని జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో కాం�
ఏపీలోని కొందరు ఐఏఎస్ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.